వ్యభిచారం కేసులో ఏడుగురి అరెస్టు !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగిన పోలీసుల దాడిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు విటులతో పాటు నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుల ద్వారా మొబైల్‌ ఫోన్లలో యువతులను ఎరవేసి నిర్వాహకుడు విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)