పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని ములుగు జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఈ ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. మావోయిస్టుల కోసం కర్రెగుట్ట అటవీప్రాంతంలో కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)