జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టు తరఫున సచిన్ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఈ లీగ్లో కరోనా కారణంగా ఆడనని సచిన్ చెప్పడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. లెజెండ్స్ క్రికెట్ లీగ్లో టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ బరిలోకి దిగబోతున్నారు. ఈ టోర్నీలో ఇండియా మహరాజాస్ జట్టుతో పాటు ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఆసియా లయన్స్ తరఫున ఆసియా క్రికెటర్లు ఆఫ్రిది, జయసూర్య, షోయబ్ అక్తర్, మురళీధరన్. వరల్డ్ జెయింట్స్ తరఫున అవుటాఫ్ ఆసియా క్రికెటర్లు జాంటీ రోడ్స్, షేన్ వార్న్, షాన్ పొలాక్, బ్రియాన్ లారా వంటి ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.
Post Top Ad
adg
Saturday, 8 January 2022
Home
criket
sports
కరోనా కారణంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడను
కరోనా కారణంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడను !
కరోనా కారణంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడను !
Tags
# criket
# sports
# కరోనా కారణంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడను
About Telugu Post
కరోనా కారణంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడను
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment