2.71 లక్షల కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చుతోంది. ప్రతి రోజు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,71,202 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,122,131 కు చేరింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,50,377 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. తాజాగా 314 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 486,066 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,38,331 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,45,00,172 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.56 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇటు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 7,743 గా నమోదు అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)