మాజీ సర్పంచ్ హత్య

Telugu Lo Computer
0


తెలంగాణ లోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ ను మావోయిస్టులు హత్య చేశారు. తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దులో రమేష్ ను హత్య చేసినట్లు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. పోలీసులకు రమేష్ ఇన్‌ఫార్మర్ గా మారి మావోయిస్టుల హత్యకు కుట్ర చేశాడనే నెపంతో చంపేసినట్లు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ లోని కొత్తపల్లి వద్ద రహేష్ మృతదేహంను గుర్తించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)