1960 నాటి వింటేజ్ ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్, టాలీవుడ్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా… యువి క్రియేషన్స్ సమర్పణలో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ తేదీని అనౌన్స్ చేసింది చిత్ర బృందం. "ఈ రాతలే" అనే లిరిక్స్ తో ప్రారంభం అయ్యే.. ఫుల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
రాధేశ్యామ్ ఫస్ట్ సింగల్ రిలీజ్
November 16, 2021
0
Tags