మహిళా ఫారెస్ట్ గార్డుపై పులి దాడి

Telugu Lo Computer
0


మహారాష్ట్రంలోని టీఏటీఆర్‌లో ఓ మహిళా ఫారెస్టు గార్డు స్వాతి ఎన్ దుమానేపై పులి దాడి చేసి చంపేసింది. ఓ సర్వే కోసం ఆమె టైగర్ రిజర్వ్‌లో నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత దారిపై కూర్చుని వున్న పులి వారికి ఎదురైంది. దాని నుంచి తప్పించుకోవడానికి పక్క నుంచి అడవి గుండా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, వారి కదలికలను గుర్తు పట్టిన పులి స్వాతిపై దాడి చేసింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)