పునీత్ రాజ్‌కుమార్ తరపున నేను చేస్తాను: విశాల్

Telugu Lo Computer
0



పునీత్ 1800 మంది పిల్లలను చేరదీసి వారి చదువుకు కావాల్సిన పూర్తి ఖర్చులను ఆయనే చూసుకుంటున్నారు. ఆయన అకాల మరణం వల్ల ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.  విశాల్ ముందుకొచ్చి ఆ 1800 పిల్లలను చదివించే బాధ్యత ఇకపై తానూ చూసుకుంటానని మాటిచ్చారు.  'ఆయన మొదలుపెట్టిన దాన్ని నేను కొనసాగిస్తాను. ఆయన తరపున ఆ పిల్లలను ఇకపై నేను చదివిస్తాను' అన్నారు విశాల్.

Post a Comment

0Comments

Post a Comment (0)