నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్కు చెందిన సాయి శుశాంత్ (30) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు సోమవారం తెలిపారు. అమెరికాలోని బీచిగాన్ రాష్ట్రంలో పవర్ ఇండస్ట్రీలో స్టాఫ్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శుశాంత్ ఈనెల 12న ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈరోజు జిల్లాకు మృతదేహం రానున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా తండ్రి సుధాకర్ నాయక్ బీసీ సంక్షేమశాఖ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు.
అమెరికాలో తెలుగు యువకుడి మృతి
October 19, 2021
0