ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం1 గ్రామానికి చెందిన సీతా రాములమ్మ(65) ఖర్చులకు డబ్బులేవలేదని ఆమె కుమారుడు బ్రహ్మయ్య రోకలిబండతో మోది హత్య చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప సర్వజన ఆస్పత్రికి తరలించారు. సిద్ధవటం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నతల్లిని చంపిన కుమారుడు
October 12, 2021
0