జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కొత్తగా ఒక మల్టీ పర్పస్ కారును తీసుకొచ్చింది. ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ను టయోటా ఇండియా తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో ఇది అందుబాటులోకి వచ్చింది.లిమిటెడ్ ఎడిషన్ గా విడుదలైన ఇన్నోవా క్రిస్టా స్టాక్.. స్టాక్ అయిపోయేంత వరకు మార్కెట్లోనే ఉండనుంది. కాంప్లిమెంటరీ ప్యాకేజీ ధర సాధారణ ఎక్స్-షోరూమ్ ధర కంటే కాస్త ఎక్కువగా ఉండనుంది. ఈ కారు పెట్రోల్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.17.18 లక్షలు.. డీజిల్ వెర్షన్ ధర రూ.18.99 లక్షలుగా నిర్ణయించారు.
టయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ విడుదల
October 21, 2021
0
Tags