రేపటి నుంచి టీఎస్ఆర్టీసీ ఓల్వో బస్సు సర్వీసులు

Telugu Lo Computer
0


పికెట్‌, జేబీఎస్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, వరంగల్‌, ఖమ్మం, భద్రాచలం ప్రాంతాలకు రేపటి నుంచి అతి తక్కువ చార్జీతో లోఫ్లోర్‌, ఓల్వో బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు ఆర్‌ఎం జి.యుగేందర్‌ తెలిపారు. శనివారం జేబీఎస్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని, గరుడ బస్సులకు దీటుగా 16 ఓల్వో బస్సులను నడుపుతామని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)