యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ యాత్ర ప్రారంభం

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో  ఆ రాష్ట్రంలో చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే ఈరోజు నుండి  యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆలయాలను తెరవనున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసులు తమ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జోషీమఠం వద్ద బద్రీనాథ్ హైవేను మూసివేయడం వల్ల  ఇప్పుడే బద్రీనాథ్ యాత్రను ప్రారంభించడం లేదన్నారు. త్వరలోనే బద్రీనాథ్ యాత్రను కూడా ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)