మొదటి రోజు ప్లీనరీ సమావేశం

Telugu Lo Computer
0


తెలంగాణ భవన్‌లో మొదటి రోజు ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. 20 నియోజకవర్గాల ముఖ్య నాయకులతో కేటీఆర్ భేటీ అయ్యారు. విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని కేటీఆర్ హితబోధ చేశారు. ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని నేతలకు కేటీఆర్ సూచించారు. విజయ గర్జన సభకు భారీగా జనాలను తరలించాలని ఆదేశించారు. రేపు మరో 20 నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)