రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 93.94కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం ప్రకటించింది. 7.64 కోట్లకు పైగా డోసులు ప్రస్తుతం వినియోగానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. దేశంలో టీకాకు అర్హులైన జనాభాలో 71శాతం మందికి కనీసం ఒక డోసు పూర్తికాగా.. 27శాతం మందికి రెండు డోసులూ అందించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు.
రాష్ట్రాలకు 93.94కోట్ల టీకా డోసులు పంపిణీ
October 07, 2021
0
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 93.94కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం ప్రకటించింది. 7.64 కోట్లకు పైగా డోసులు ప్రస్తుతం వినియోగానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. దేశంలో టీకాకు అర్హులైన జనాభాలో 71శాతం మందికి కనీసం ఒక డోసు పూర్తికాగా.. 27శాతం మందికి రెండు డోసులూ అందించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు.