ఈ చేప ఖరీదు అక్షరాల 2.60 లక్షలు. తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం సంతరేవు సాగర సంగమం వద్ద వశిష్ట నదిలో మత్స్యకారుల వలకు 21 కిలోల మగ కచిడీ చేప చిక్కింది. ఈ చేపను స్థానిక ఫిషింగ్ హార్బర్లో వేలం వేయగా రూ.2.60 లక్షలకు అమ్ముడు పోయింది. అరుదుగా దొరికే ఈ కచిడీ చేపలను కలకత్తాకు ఎగుమతి చేస్తారని కొనుగోలుదారులు తెలిపారు. -
ఒక చేప ఖరీదు 2.60 లక్షలు
October 31, 2021
0