కాబూల్‌లో బాంబ్‌ పేలుడుతో 14 మంది మృతి

Telugu Lo Computer
0

  


అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకుంది. కాబూల్‌లోని ఈద్ గాహ్ మసీదు ప్రవేశద్వారం జరిగిన బాంబ్‌ పేలుడులో 14మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. మసీదు వెలుపల బాంబ్‌ పేలుడు జరిగినట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)