వినూత్న రీతిలో సీపీఎం నేతల నిరసన

Telugu Lo Computer
0


విశాఖపట్నం నగరంలో రోడ్లను బాగు చేయాలంటూ శ్రమదానం చేస్తూ సీపీఎం నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్వర్ణ భారతి స్టేడియం ఎదుట ప్రధాన రహదారిపై గుంతలను పూడ్చి..రోడ్లను మరమ్మతులు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్పొరేటర్ గంగారావు, పార్టీ నగర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్లను పూడ్చి వేస్తున్న సమయంలో సీపీఎం నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)