కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి. అయితే ట్రేడింగ్ ప్రారంభమైన  మూడు గంటల తర్వాత నుంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల లాభ, నష్టాల మధ్య కొనసాగింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 524 పాయింట్లు కోల్పోయి 58వేల 490కి పడిపోయింది. నిఫ్టీ 188 పాయింట్లు నష్టపోయి 17వేల 396 వద్ద స్థిరపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)