ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణకు గాయాలయ్యాయి. ఢిల్లీ వెస్ట్రన్ కోర్టు వసతిగృహం బాత్రూమ్లో మందకృష్ణ జారిపడినట్టు సమాచారం. దీంతో అనుచరులు ఆయన్ను దిల్లీ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు మంద కృష్ణ ఢిల్లీ వచ్చినట్లు తెలిసింది.
Post a Comment
0Comments
3/related/default