నీరజ్ పేరుంటే చాలు.....!

Telugu Lo Computer
0


టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తీసుకొచ్చిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపై గుజరాత్‌లోని ఓ పెట్రోల్‌ బంకు యజమాని వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. భరూచ్‌లోని తన పెట్రోల్‌ బంకులో ఆధార్ కార్డు జీరాక్స్ ఆధారంగా నీరజ్‌ పేరుతో ఉన్న వారికి రూ.501 మేర పెట్రోల్‌ ఉచితంగా పోశాడు.  అథ్లెటిక్స్ లో భారత్ కు  తోలి బంగారు పతకం అందించిన క్రీడాకారుడిగా నీరజ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే

Post a Comment

0Comments

Post a Comment (0)