ఇండియన్ మహిళా హాకీ జట్టు క్వార్టర్స్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసి కోలుకోలేని దెబ్బతీసి 1-0 తేడాతో గెలిచి సెమీస్ కు అర్హత సాధించింది. క్వార్టర్స్కు ముందు జరిగిన పూల్ 'ఎ' మ్యాచ్లలో భారత్ లీగ్ దశలో 2 గెలిచి, మూడింటిలో ఓడింది. మొత్తంగా 7 గోల్స్ చేసి, 14 గోల్స్ సమర్పించుకుంది. మరోవైపు పూల్ బీలో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ ఓటమెరుగకుండా ముగించి టీమిండియా చేతిలో పరాజయం పాలైంది.
Post a Comment
0Comments
3/related/default