ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా సాలూరులో ఒక వ్యక్తి భార్యమీద ఉన్న కోపంతో ఇద్దరు చిన్నారులను నేలకొట్టాడు. ఈ దారుణ ఘటనలో రెండు ఏళ్ల పసిపాప ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉంది. దీంతో స్థానికులు తీవ్ర గాయాలు పాలైన చిన్నారిని హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు సదరు కసాయి తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Post a Comment
0Comments
3/related/default