బ్యూటీపార్లర్ ముసుగులో....!

Telugu Lo Computer
0


కాకినాడ  సిద్దార్ధ నగర్ సెంటర్‌లో మేఘన ఫ్యామిలి బ్యూటీ సెలూన్ పేరుతో సుధారాణి అనే మహిళ పార్లర్ నిర్వహిస్తోంది. రెండు నెలల క్రితం ఆమె ఇంటిని అద్దెకు తీసుకుni బ్యూటీ పార్లర్ మాటున వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. వ్యభిచార నిర్వాహకురాలు సుధారాణితోపాటు మరో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 సెల్ ఫోన్లు, 2వేల 250 నగదు స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం చేస్తున్న బాధిత యువతులు ఇద్దరినీ స్త్రీ సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)