తెలంగాణలో కైటెక్స్ గ్రూప్

Telugu Lo Computer
0


కేర‌ళ‌కు చెందిన ప్ర‌ముఖ వ‌స్త్ర  వ్యాపార సంస్థ కైటెక్స్ తెలంగాణలో  రూ. 3,500 కోట్ల పెట్టుబ‌డులు పెట్టడానికి ముందుకు వచ్చింది.  ఈ మేరకు  పెట్టుబ‌డులు పెట్టడానికి గల అవ‌కాశాల‌ను కైటెక్స్ గ్రూపు చైర్మ‌న్, ఎండీ సాబ్ ఎం జాక‌బ్ బృందం మంత్రి కేటీఆర్ తో చర్చించింది. దుస్తుల తయారీ రంగంలో ఈ సంస్థకు మంచి పేరుంది. కేరళ, తమిళనాడులో ఈ సంస్థకు పరిశ్రమలున్నాయి. పారిశ్రామిక అనుకూల విధానాలు, టైక్స్‌టైల్స్  రంగంలో అపార అవకాశాలు ఉన్నందునే తెలంగాణను ఎంచుకున్నట్లు ఎండీ చెప్పారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)