టీవీ కావాలంటున్న సుశీల్ కుమార్

Telugu Lo Computer
0


రెజ్లర్ సాగర్ ధన్కర్ మరణం కేసులో ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుశీల్ కుమార్న్యూ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు. సాగర్ మృతిలో సుశీల్ పాత్రపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న సుశీల్త నకు టీవీ సదుపాయం కల్పించాలని కోరుతున్నాడు. ఈ మేరకు జైలు అధికారులకు సుశీల్ విజ్ఞప్తి చేశాడట. ''జైలు బయట జరుగుతున్న పరిణామాలు, రెజ్లింగ్ విషయాలపై అప్‌డేట్‌లు తెలుసుకోవడం కోసం టీవీ కావాలని అతను అడిగాడు'' అని తీహార్ జైలు డీజీ సందీప్ గోయెల్ తెలిపారు. మరీ ఈ రిక్వెస్ట్‌ను అధికారులు తీరుస్తారో లేదో చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)