క్వార్టర్స్‌ గెలిస్తే పతకమే !

Telugu Lo Computer
0


భారత యువ బాక్సర్‌ పూజారాణి (75 కిలోలు) సంచలనం సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌ చేరిందంటే ఆమెకు కనీసం కాంస్యం ఖాయమవుతుంది. మరోవైపు ప్రపంచ నంబర్‌ వన్‌ ఆర్చర్‌ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మిగిలిన క్రీడాంశాల్లో నిరాశే మిగిలింది.

Post a Comment

0Comments

Post a Comment (0)