గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం

Telugu Lo Computer
0


భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. కందకుర్తి వద్ద నిండుగా గోదావరి ప్రవహిస్తోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు 80,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరింది. ఎస్సారెస్పీ పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1080 అడుగులకు చేరుకుంది. ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు, ప్రస్తుతం 50 టీఎంసీలకు చేరుకుంది.


Dailyhunt

Post a Comment

0Comments

Post a Comment (0)