బంజారాహిల్స్లో మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ హల్చల్ సృష్టించాడు. భూ వివాదంలో మాజీద్ హుస్సేన్ జోక్యం చేసుకున్నాడు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్నపోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులను కూడా మాజీద్ హుస్సేన్ దుర్భాషలాడారు. సోషల్ మీడియాలో మాజీద్ హుస్సేన్ వీడియో వైరల్ అయింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని నెటిజన్ల కామెంట్స్ చేస్తున్నారు.