థియేటర్లలో బొమ్మ షురూ !

Telugu Lo Computer
0


కరోనా సెకండ్ వేవ్ తో మూతపడిన  సినిమా థియేటర్స్ రేపటి నుంచి తెరుచుకోనున్నాయి. తెలంగాణలో వంద శాతం, ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపేందుకు నిర్ణయించారు. తిమ్మరుసు, ఇష్క్, నరసింహపురం వంటి చిత్రాలు రేపటి నుంచి థియేటర్లలో సందడి చేయనున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)