శ్రీలంక నుంచి భారత్కు వచ్చిన నటి జాక్వెలిన్ పెర్నాండేజ్. తన నటన, అందచందాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. తరచూ షూటింగ్స్, ఫ్యాషన్ షోలతో బిజీగా ఉండే ఈ భామ, ప్రస్తుతం కుటుంబానికి దూరంగా ముంబయిలోనే ఓ ఖరీదైన ఇంటిని తీసుకుని దానిలోనే ఉంటున్నారు.ప్రియుడితో ఎక్కువ సమయాన్ని గడపాలని ఈ బ్యూటీ భావిస్తున్నారట. అందుకనే ఈమె త్వరలోనే సుమారు రూ.175 కోట్లు ఖరీదు చేసే ఇంట్లోకి మకాం మార్చనున్నారట.
Post a Comment
0Comments
3/related/default