అనంతపురం కుర్రాడి అద్భుత ఆవిష్కరణ. కేవలం 10 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న సాయికుమార్ అనే ఈ అబ్బాయి(బ్లాక్ షర్ట్) సోలార్ ప్యానెల్ ని ఉపయోగించి నీటి ని తయారు చేస్తున్నాడు.లాస్ట్ టైం మధు వజ్రకరూర్ అనే అబ్బాయి గాలి ని ఉపయోగించి నీటిని తయారు చేసాడు. ఈ అబ్బాయి సూర్యరశ్మి ని ఉపయోగించి నీటి బిందువులని తయారు చేస్తున్నారు.
ఇలాంటి పరికరం ఒకటి ఇంటి పై పెట్టుకొంటే చాలు ఎడారిలో కూడా కరెంటు, నీళ్ల కొరత లేకుండా బ్రతికేయచ్చు.