అమెరికాలో కోదాడవాసి మృతి

Telugu Lo Computer
0


సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన  సిరిపురపు రవికుమార్‌ [ప్రమాదవశాత్తు అమెరికాలో మృతిచెందాడు. గత మూడేళ్ల నుంచి అమెరికాలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో బోటింగ్‌కు వెళ్లాడు. బోటింగ్‌ ప్రమాదంలో అక్కడే మృతిచెందాడు. రవికుమార్‌ మృతిపై స్నేహితులు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)