భార్యను నరికి చంపిన భర్త !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఎన్‌టిఆర్ జిల్లా ఏ కొండూరు మండలం గోపాలపురంలో దారుణం చోటుచేసుకుంది. భర్త కోటేశ్వరరావు తన భార్య కల్యాణిని గొడ్డలితో నరికి చంపాడు. హత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు వాపోతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)