c

Telugu Lo Computer
0


తెలంగాణ లోని జగిత్యాల జిల్లా కొండగట్టు దిగువన ఉన్న శ్రీ వీరాంజనేయ అద్దె గదుల్లో మంగళవారం మల్యాల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ గదిలో వ్యభిచారం నిర్వహిస్తూ ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు పట్టుబడినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బాధిత మహిళ కాకుండా గదుల నిర్వాహకుడు కిరణ్‌కుమార్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)