తెలంగాణ లోని జగిత్యాల జిల్లా కొండగట్టు దిగువన ఉన్న శ్రీ వీరాంజనేయ అద్దె గదుల్లో మంగళవారం మల్యాల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ గదిలో వ్యభిచారం నిర్వహిస్తూ ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు పట్టుబడినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బాధిత మహిళ కాకుండా గదుల నిర్వాహకుడు కిరణ్కుమార్తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
c
December 08, 2021
0